Tollywood News Portal

Your source for latest Telugu Cinema updates

Jun 28, 2020

శ్రీ పీవీ. నరసింహారావు శతజయంతి

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని శ్రీ పీవీ. నరసింహారావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.






#పివిమనఠీవి #PVNarasimhaRao

No comments:

Post a Comment