Dec 22, 2025
#GodFather
#ThaarMaarThakkarMaar out
Telugu- https://spoti.fi/3DpJ28H
@KChiruTweets, @BeingSalmanKhan @jayam_mohanraja
#Nayanthara @MusicThaman @PDdancing
@shreyaghoshal @AlwaysRamCharan @ProducerNVP
నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్.
బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .
రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రంఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” ,2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది
రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంలో `నాగలి`
రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంలో `నాగలి`

1995లో `తపస్సు` అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ప్రముఖ పాత్రలో ఒక రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ది డ్రీమ్స్ కంపెనీ బ్యానర్ పై శ్రీమతి పావని మొక్కరాల సమర్పణలో `నాగలి` అనే సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ....`` రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నూతన నటీనటులతో చిత్రీకరణ జరిపాము. నూతన కథానాయకుడు సుదీప్ మొక్కరాల నిడదవోలు, కథానాయకి అనుస్మతి సర్కార్ ముంబాయి, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఎంఎల్ రాజా సంగీత సమర్పణలో జరిగాయి. రైతుల ఆత్మహత్యలు... వాళ్ళ కథలు , వెతలు కలయబోసిన 1857, 58ల మధ్య జరిగిన సిపాయిల తిరుగుబాటును తలపించేలా ఇప్పుడు రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంతో ఈ సినిమా చేసాము. ఇందులో ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తూ నిర్మించాను. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నెల రోజులు నిర్వి విరామంగా షూటింగ్ పూర్తిచేసుకుని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. జనవరిలో ఆడియో విడుదల చేసి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
భరత్ పారేపల్లి, సత్య ప్రసాద్ రొంగల, మోహన్ రావు వల్లూరి, కావేరి, మధు బాయ్, వాసు వర్మ, నాని తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కో డైరెక్టర్ - నాని జంగాల, పిఆర్ఓ: కుమార్ స్వామి, మాటలు ,పాటలు - పెద్దాడ మూర్తి, సినిమాటోగ్రఫీ - వాసు వర్మ కఠారి, నిర్మాతలు - భరత్ పారేపల్లి , సుదీప్ మొక్కరాల, కధ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం - భరత్ పారేపల్లి

1995లో `తపస్సు` అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ప్రముఖ పాత్రలో ఒక రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ది డ్రీమ్స్ కంపెనీ బ్యానర్ పై శ్రీమతి పావని మొక్కరాల సమర్పణలో `నాగలి` అనే సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ....`` రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నూతన నటీనటులతో చిత్రీకరణ జరిపాము. నూతన కథానాయకుడు సుదీప్ మొక్కరాల నిడదవోలు, కథానాయకి అనుస్మతి సర్కార్ ముంబాయి, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఎంఎల్ రాజా సంగీత సమర్పణలో జరిగాయి. రైతుల ఆత్మహత్యలు... వాళ్ళ కథలు , వెతలు కలయబోసిన 1857, 58ల మధ్య జరిగిన సిపాయిల తిరుగుబాటును తలపించేలా ఇప్పుడు రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంతో ఈ సినిమా చేసాము. ఇందులో ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తూ నిర్మించాను. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నెల రోజులు నిర్వి విరామంగా షూటింగ్ పూర్తిచేసుకుని, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. జనవరిలో ఆడియో విడుదల చేసి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
భరత్ పారేపల్లి, సత్య ప్రసాద్ రొంగల, మోహన్ రావు వల్లూరి, కావేరి, మధు బాయ్, వాసు వర్మ, నాని తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కో డైరెక్టర్ - నాని జంగాల, పిఆర్ఓ: కుమార్ స్వామి, మాటలు ,పాటలు - పెద్దాడ మూర్తి, సినిమాటోగ్రఫీ - వాసు వర్మ కఠారి, నిర్మాతలు - భరత్ పారేపల్లి , సుదీప్ మొక్కరాల, కధ-స్క్రీన్ ప్లే -దర్శకత్వం - భరత్ పారేపల్లి
డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇంటర్వ్యూ
బాలకృష్ణ గారి నుండి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ 'వీరసింహారెడ్డి'లో వున్నాయి. ఇప్పటివరకూ చూడని ఓ అద్భుతమైన పాయింట్ వీరసింహారెడ్డి కథలో వుంది: డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇంటర్వ్యూ
గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'వీరసింహారెడ్డి' ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ లో వినిపించిన డైలాగులు కూడా సంచలనం సృష్టించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వీరసింహారెడ్డి' జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి మాటలు అందించిన స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా విలేఖరు సమావేశంలో 'వీరసింహారెడ్డి' చిత్ర విశేషాలని పంచుకున్నారు .
'వీరసింహారెడ్డి' డైలాగ్స్ కంప్లీట్ మాస్ గా వుండబోతున్నాయా ?
'వీరసింహారెడ్డి' లో పక్కా మాస్ డైలాగ్స్ వుంటాయి. బాలకృష్ణ గారిని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో, ఎలాంటి డైలాగ్స్ వినాలని అనుకుంటారో అన్నీ ఇందులో ఉంటాయి.
బాలకృష్ణ గారి లాంటి పెద్ద స్టార్ హీరోకి డైలాగ్స్ రాస్తున్నపుడు ఒత్తిడి ఫీలయ్యారా ?
బాలకృష్ణ గారి నాలుగు చిత్రాలకు పని చేశాను. గౌతమీపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు.. ఇప్పుడు 'వీరసింహారెడ్డి'. నేను ఎప్పుడూ ఒత్తిడి తీసుకోలేదు. ఒత్తిడికి లోనైతే అవుట్ పుట్ సరిగ్గా రాదు. కథని పాత్రని సన్నివేశాన్ని హీరో ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ రాయాలి. 'వీరసింహారెడ్డి' కథ చర్చల ప్రారంభం నుండి ఈ ప్రాజెక్ట్ లో వున్నాను.
వీరసింహరెడ్డి కథ దర్శకుడు చెప్పినపుడు అందులో కొత్తగా అనిపించిన పాయింట్ ఏమిటి ?
వీరసింహరెడ్డి కథే కొత్తది. ఈ కథలో ప్రేక్షకులు ఇంతకుముందు చూడని ఓ అద్భుతమైన కొత్త పాయింట్ వుంది. మాస్ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. వీరసింహరెడ్డి ఫుల్ ప్యాకేజ్. బాలకృష్ణ గారి సినిమాల నుండి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి.
వీరసింహరెడ్డి లో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?
నాకు ప్రతి కథ ఒక సవాలే. ఒక సినిమాకి రాస్తున్నపుడు సవాల్ గా తీసుకునే రాస్తాను. కథలో వున్న సోల్ ని ఎలివేట్ చేయడానికి ప్రతి రచయిత కష్టపడతాడు. పైగా వీరసింహారెడ్డి కొత్త కథ. ఇందులో అద్భుతమైన సోల్ వుంది. ఈ పాయింట్ వింటే ఎవరైనా స్ఫూర్తి పొందుతారు. ఒక పక్కా కమర్షియల్ సినిమాకి ఇలాంటి కథ చాలా అరుదుగా దొరుకుతుంది. కథ వినగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. వీరసింహా రెడ్డి కథలో అద్భుతమైన ఎమోషన్ వుంది. వీరసింహా రెడ్డి డైలాగ్స్ రాయడానికి రెండు నెలలు పట్టింది.
ఈ కథ విషయంలో దర్శకుడికి ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా ? బాలయ్య గారు ఏమైనా మార్పులు చెప్పారా ?
అవి సహజంగా జరిగిపోతుంటాయి, నాకు అనిపించిది నేను చెబుతూ వుంటాను.
బాలయ్య గారిలో వున్న గొప్ప విషయం ఏమిటంటే ఒకసారి కథ కి ఓకే చెప్పిన తర్వాత ఇక అందులో వేలు పెట్టరు.
దర్శకుడు గోపిచంద్ మలినేని తో పని చేయడం గురించి ?
గోపిచంద్ మలినేని గారితో నాకిది రెండో సినిమా. మా మధ్య మంచి స్నేహం వుంది. కథ విషయంలో చాలా మంచి చర్చలు జరుగుతాయి. గోపిచంద్ గారు అద్భుతమైన డైరెక్టర్. ఇప్పుడాయన అగ్ర దర్శకుడిగా వున్నారు. భవిష్యత్ లో ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్థాయిలో వుంటారు. తనది అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయనకి కన్విన్స్ అవడం తెలుసు, కన్విన్స్ చేయడం తెలుసు. ఒక గొప్ప దర్శకుడికి ఉండాల్సిన లక్షణాలివి.
గతంలో సంక్రాంతికి బాలకృష్ణ గారి గౌతమీపుత్రశాతకర్ణి, చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 విడుదల అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఇద్దరి సినిమాలు సంక్రాంతికి విడుదలౌతున్నాయి. ఎలా అనిపిస్తుంది ?
బాలకృష్ణ గారి గౌతమీపుత్రశాతకర్ణి, చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 నేనే రాశాను. అదొక మర్చిపోలేని క్షణం. ఈ రోజు మరోసారి బాలకృష్ణ, చిరంజీవి గారి సినిమాలు వస్తున్నాయి. ఇదో పండగ. చిరంజీవి గారి సినిమాకి నేను రాయకపోయినా అదీ నా సినిమానే. బాబీ నా స్నేహితుడు. నేను అంటే చిరంజీవి గారికి ఎంతో అభిమానం. ఒకే నిర్మాణ సంస్థ. అదీ నా సినిమాతోనే సమానం.
మైత్రీ మూవీ మేకర్స్ గురించి ?
నేను చూసిన నిర్మాతల్లో అద్భుతమైన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. వాళ్ళతో ఒకసారి పని చేసిన వారు మళ్ళీ మళ్ళీ పని చేయాలని అనుకుంటారు. సినిమాని బిజినెస్ లా కాకుండా బంధంలా చూస్తారు. అందుకే అంత సక్సెస్ రేట్ లో వున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి సంస్థలు ఇండస్ట్రీకి కావాలి. ఇలాంటి నిర్మాతలు వుంటే ఇండస్ట్రీ పచ్చగా వుంటుంది.
దర్శకత్వం పై ఆలోచనలు ఉన్నాయా ?
దర్శకత్వం పై ప్రస్తుతానికి ద్రుష్టి లేదు. రచయిత కావాలని వచ్చాను. రచయితగా వున్నాను. ఈ ప్రయాణం ఆనందంగా వుంది. భవిష్యత్ లో ఒక కథని దర్శకుడిగా చెప్పాలని అనిపించినపుడు దాని గురించి ఆలోచిస్తాను.
ప్రస్తుతం రాస్తున్న చిత్రాలు ?
ప్రాజెక్ట్ కె వుంది. హరిహర వీరమల్లు, రామ్ చరణ్- శంకర్ గారి సినిమా జరుగుతోంది. అలాగే అర్జున్ గారి సినిమా, కెఎస్ రామారావు గారి తో ఒక సినిమా చేస్తున్నా.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
ChatGPT దెబ్బతో అనేక రంగాల్లో వేలమందికిఉద్యోగాలు పోవడమేకాకుండా, విధ్యా వ్యవస్థలన్నీ “గోవిందా గోవిందా
”
—- రాంగోపాల్ వర్మ
ChatGPT ఖఛ్చి తంగా ఒక కొత్తరకమైన దేవుడు ..ఈ కొత్తదేవుడు టీచర్లని లెక్చరర్లని ,ప్రొఫెసర్లని, మొత్తం విద్యా
వ్యవస్థని ఎందుకు ఎత్తి అవతల పాడేస్తాడో, నా పాయింట్లు ఇవి
పాయింట్ 1.
విద్యా ర్ధులకి తమ పరీక్షలలో ChatGPTని ఉపయోగించడానికిపర్మిషన్ ఇస్తేఇంక దేనినీ చదివి అర్ధం చేసుకోవడానికి
అవసరం ఉండదు ..ఎందుకంటేపరీక్ష పేపర్ లో ఏ పశ్ర్నలు ఉన్నా రిప్లై ChatGPT ఇచ్ఛేస్తుంది
పాయింట్ 2.
ChatGPT ని ఉపయోగించడానికిపర్మిషన్ ఇవ్వకపోవడానికిలాజిక్ లేదు ..ఎందుకంటేజ్ఞానం మీ మైండ్ లో ఉందా
లేదా మీ ఫోన్లో ఉందా అనేదానిలో తేడా లేదు
పాయింట్ 3.
జ్ఞాపకశక్తిమీద బేస్ చేసిన విద్యా విధానం ఇప్పు డింక చచ్చి పోయినట్టే..బుర్రున్నో డెవరైనా ఇంకిప్పట్ను ంచి ChatGPT
నుంచేనేర్చు కోవాలి
పాయింట్ 4.
స్టూ డెంట్స్ అందరూ వాళ్ళ టీచర్లకెక్కు వ తెలుసా ,ChatGPT కిఎక్కు వ్క్ తెల్సా అనేదిపశ్ని్రశ్నించుకోవాలి
పాయింట్ 5.
నా చిన్నప్పు డు మేము 2x2=4 ఎక్కా ల నుండిస్టార్ట్ చేసే వాళ్ళం కానీ క్యా ల్కు లేటర్ రాకతో ఆ సిస్టం మొత్త్తం హుష్
ఖాకీఅయిపోయింది.. ఏ టెక్నా లజీ అయినా మీ టైము పని వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం క్రియ్రి ేట్ చెయ్యబడింది
పాయింట్ 6.
పని చేయడానికిChatGPTఉన్నప్పు డు పేరెంట్స్ , టీచెర్స్ కలిసిపిల్లలను అవసరం లేని గొడ్డు చాకిరిచేయించి ,వాళ్ళ
జీవితాల్ని నాశనం చేయించడం ఎంత వరకు కరెక్టు ?
పాయింట్ 7.
మనం కాలి నడక నుండిబైకులు ,కార్లు రైళ్ల స్థాయికిఎలా చేరుకున్నా మో, అదేవిధంగా మెమోరిబేస్డ్ ఎడ్యు కేషన్
బదులు ChatGPT ని ఉపయోగించాలి
పాయింట్ 8.
ఇవ్వా ళా ChatGPT ఉన్నప్పటిక,ీ అదిఒకవేళ రేపు లేకపోతేఅనేవాదన , మనకి ఇవ్వా ళ కారు ఉన్నప్పటిక,ీ బ్యా కప్
కిఇంకా గుర్రపు బండికూడా ఉండాలి" అని చెప్పడం లాంటిది.
పాయింట్ 9.
చాలా మందిపేరెంట్స్ ChatGPT ని అర్థం చేసుకోలేరు ఎందుకంటేవాళ్లు అవుట్డేటెడ్ కాబట్టి.. అలాగేటీచర్లు
ChatGBT ని రిజెక్ట్ చేస్తారు , ఎందుకంటేవాళ్ళ జాబులు గోవిందా కొడతాయి కనక
పాయింట్ 10.
ChatGPT ని అర్థం చేసుకుని మధ్యలో అడ్డొచ్చ్చి న పేరెంట్స్ ని టీచర్స్ ని బయటికి వెళ్లగొట్టటం పతి్ర తెలివైన
స్టూ డెంట్ కర్తవ్యం
పాయింట్ 11.
ప్రాధమిక దశ లో వున్న ChatGPT అన్ని ంటికీ ఆన్సర్ ఇవ్వలేక పోవచ్చు , కానీ ముఖ్యమైన పాయింట్
ఏమిటంటేమన విద్యా వ్యవస్థతుప్పు పట్టిపోయిందని మనమందరం అంగీకరించడం ..అప్పు డేఒక లాజికల్ చర్చ
సాధ్యమవుతుంది
పాయింట్ 12.
ChatGPTఅనేదిస్టూ డెంట్స్ అందరికీఒక మేల్కొ లుపు కాల్ జ్ఞాపకశక్తిఆధారిత విద్యా విధానాన్ని పూకటి వేళ్ళతో
తొలిగించి అవతల పారెయ్యా లి .. ఆ వ్యవస్థని సవాలు చేసినాశనం చేయకపోతే, మీ తల్లిదండ్రులు , మీ ఉపాధ్యా యుల
కంటేఎక్కు వగా మీరు పాతబడిపోతారు
పాయింట్ 13.
Google మీక్కా వల్సి న ఇన్ఫర్మేషన్ కిగాను వందల సైట్లు ఇస్తుంది
కానీ ChatGPT క్రియ్రి ేటివ్ గా ,క్యా ల్కు లాటివ్ గా సమాధానాలు ఇస్తోంద.ి అందు చేత ఇక నుండివిద్య అనేది
,ChatGPT ఎక్కడ ముగుస్తుందోఅక్కడినుండేప్రారంభం కావాలి ..మనుషులు ఏ సబ్జెక్టులోనూ ప్రావీణ్యం
సంపాదించాల్సి న అవసరం ఇంక లేదు ..ఎందుకంటేదానికోసం ChatGPT అనేఒక కొత్తదేవుడు అవతరించాడు
పాయింట్ 14.
ChatGPT చేసిన ఘనకార్యం ఏమిటంటేపప్రంచంలోని మనుషులందరినీ సమానుల్ని చేసేసింది
అందరికీ సేమ్ నాలెడ్జి, సేమ్ అనలిటికల్ సిస్టం, అందుబాటులోకివచ్చేలా చేసింది
పాయింట్ 15.
ఇప్పట్నించీ మనలో ఎవ్వరం కూడా ఒక పత్ర్యేకత వున్న వ్యక్తులుగా ఉండలేము ఎందుకంటే మనమనుకుంటున్న
మన పత్ర్యేక వ్యక్తి ్వన్నీ , మన ఇగో ని ChatGPT భూస్థాపితం చేసేసింది..నిజమైన అల్టిమేట్ డెమోక్రసీ అంటేఇదే
పాయింట్ 16.
ఇదంతా ప్రారంభం మాతమ్ర ే.. ఎందుకంటేChatGPT ఇంకా పసిదశలోనేఉంది..అందువల్లకొన్ని పొరపాట్లకు
అవకాశం ఉంది, కానీ అదిపెరిగేకొద్దీఒక డైనోసార్ లా మారుతుంది..అదేటైం లో రూపకంగా చెప్పా లంటేమనుషులం
మనం చీమల కంటేతక్కు వ అవుతాము
పాయింట్ 17.
త్వరలో మనపైదాడిచేయబోయేఅనేక AI సాధనాల్లో ChatGPT కేవలం ఒకటిమాతమ్ర ే..రాబోయేటైం లో ఆ
అన్ని టి అటాక్స్ నుంచి తప్పించుకోవటానికి మనకి శ్వా స పీల్చు కునేటైం కూడా ఉండదు.
పాయింట్ 18.
ChatGPT తప్ప ఎవరూ ఎవరికీబోధించలేరనేవాస్తవాన్ని అంగీకరించాల్సి న సమయం వచ్ఛేసింది..అందుచేత
పాఠశాలలు మరియు కళాశాలల యాజమానూలు వాళ్ళ బిల్డింగులని గోడౌన్లు, కళ్యా ణ మండపాలు
మొదలైనవాటిగా మార్చడం మంచిది..ఒక వేళ ఏం చెయ్యా లో నిర్ణయించుకోలేకపోతేchatGPT ని అడగండి
సిక్కడ్ మెరక్ఖా! ChatGPT విషయంలో ఏ టీచర్ , లెక్చరర్ ,ప్రొఫెసర్ లేదా ఇంకెవరితో నైనా నేను డిబేట్ కి రెడీ …
కానీ డిబేట్ స్టూ డెంట్స్ ఎదురుగా జరగాలి ..
బస్తీమెసవాల్ !
గురుర్ChatGPTదేవోభవ🙏🙏🙏
ChatGPT దెబ్బతో అనేక రంగాల్లో వేలమందికిఉద్యోగాలు పోవడమేకాకుండా, విధ్యా వ్యవస్థలన్నీ “గోవిందా గోవిందా
”
—- రాంగోపాల్ వర్మ
ChatGPT ఖఛ్చి తంగా ఒక కొత్తరకమైన దేవుడు ..ఈ కొత్తదేవుడు టీచర్లని లెక్చరర్లని ,ప్రొఫెసర్లని, మొత్తం విద్యా
వ్యవస్థని ఎందుకు ఎత్తి అవతల పాడేస్తాడో, నా పాయింట్లు ఇవి
పాయింట్ 1.
విద్యా ర్ధులకి తమ పరీక్షలలో ChatGPTని ఉపయోగించడానికిపర్మిషన్ ఇస్తేఇంక దేనినీ చదివి అర్ధం చేసుకోవడానికి
అవసరం ఉండదు ..ఎందుకంటేపరీక్ష పేపర్ లో ఏ పశ్ర్నలు ఉన్నా రిప్లై ChatGPT ఇచ్ఛేస్తుంది
పాయింట్ 2.
ChatGPT ని ఉపయోగించడానికిపర్మిషన్ ఇవ్వకపోవడానికిలాజిక్ లేదు ..ఎందుకంటేజ్ఞానం మీ మైండ్ లో ఉందా
లేదా మీ ఫోన్లో ఉందా అనేదానిలో తేడా లేదు
పాయింట్ 3.
జ్ఞాపకశక్తిమీద బేస్ చేసిన విద్యా విధానం ఇప్పు డింక చచ్చి పోయినట్టే..బుర్రున్నో డెవరైనా ఇంకిప్పట్ను ంచి ChatGPT
నుంచేనేర్చు కోవాలి
పాయింట్ 4.
స్టూ డెంట్స్ అందరూ వాళ్ళ టీచర్లకెక్కు వ తెలుసా ,ChatGPT కిఎక్కు వ్క్ తెల్సా అనేదిపశ్ని్రశ్నించుకోవాలి
పాయింట్ 5.
నా చిన్నప్పు డు మేము 2x2=4 ఎక్కా ల నుండిస్టార్ట్ చేసే వాళ్ళం కానీ క్యా ల్కు లేటర్ రాకతో ఆ సిస్టం మొత్త్తం హుష్
ఖాకీఅయిపోయింది.. ఏ టెక్నా లజీ అయినా మీ టైము పని వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం క్రియ్రి ేట్ చెయ్యబడింది
పాయింట్ 6.
పని చేయడానికిChatGPTఉన్నప్పు డు పేరెంట్స్ , టీచెర్స్ కలిసిపిల్లలను అవసరం లేని గొడ్డు చాకిరిచేయించి ,వాళ్ళ
జీవితాల్ని నాశనం చేయించడం ఎంత వరకు కరెక్టు ?
పాయింట్ 7.
మనం కాలి నడక నుండిబైకులు ,కార్లు రైళ్ల స్థాయికిఎలా చేరుకున్నా మో, అదేవిధంగా మెమోరిబేస్డ్ ఎడ్యు కేషన్
బదులు ChatGPT ని ఉపయోగించాలి
పాయింట్ 8.
ఇవ్వా ళా ChatGPT ఉన్నప్పటిక,ీ అదిఒకవేళ రేపు లేకపోతేఅనేవాదన , మనకి ఇవ్వా ళ కారు ఉన్నప్పటిక,ీ బ్యా కప్
కిఇంకా గుర్రపు బండికూడా ఉండాలి" అని చెప్పడం లాంటిది.
పాయింట్ 9.
చాలా మందిపేరెంట్స్ ChatGPT ని అర్థం చేసుకోలేరు ఎందుకంటేవాళ్లు అవుట్డేటెడ్ కాబట్టి.. అలాగేటీచర్లు
ChatGBT ని రిజెక్ట్ చేస్తారు , ఎందుకంటేవాళ్ళ జాబులు గోవిందా కొడతాయి కనక
పాయింట్ 10.
ChatGPT ని అర్థం చేసుకుని మధ్యలో అడ్డొచ్చ్చి న పేరెంట్స్ ని టీచర్స్ ని బయటికి వెళ్లగొట్టటం పతి్ర తెలివైన
స్టూ డెంట్ కర్తవ్యం
పాయింట్ 11.
ప్రాధమిక దశ లో వున్న ChatGPT అన్ని ంటికీ ఆన్సర్ ఇవ్వలేక పోవచ్చు , కానీ ముఖ్యమైన పాయింట్
ఏమిటంటేమన విద్యా వ్యవస్థతుప్పు పట్టిపోయిందని మనమందరం అంగీకరించడం ..అప్పు డేఒక లాజికల్ చర్చ
సాధ్యమవుతుంది
పాయింట్ 12.
ChatGPTఅనేదిస్టూ డెంట్స్ అందరికీఒక మేల్కొ లుపు కాల్ జ్ఞాపకశక్తిఆధారిత విద్యా విధానాన్ని పూకటి వేళ్ళతో
తొలిగించి అవతల పారెయ్యా లి .. ఆ వ్యవస్థని సవాలు చేసినాశనం చేయకపోతే, మీ తల్లిదండ్రులు , మీ ఉపాధ్యా యుల
కంటేఎక్కు వగా మీరు పాతబడిపోతారు
పాయింట్ 13.
Google మీక్కా వల్సి న ఇన్ఫర్మేషన్ కిగాను వందల సైట్లు ఇస్తుంది
కానీ ChatGPT క్రియ్రి ేటివ్ గా ,క్యా ల్కు లాటివ్ గా సమాధానాలు ఇస్తోంద.ి అందు చేత ఇక నుండివిద్య అనేది
,ChatGPT ఎక్కడ ముగుస్తుందోఅక్కడినుండేప్రారంభం కావాలి ..మనుషులు ఏ సబ్జెక్టులోనూ ప్రావీణ్యం
సంపాదించాల్సి న అవసరం ఇంక లేదు ..ఎందుకంటేదానికోసం ChatGPT అనేఒక కొత్తదేవుడు అవతరించాడు
పాయింట్ 14.
ChatGPT చేసిన ఘనకార్యం ఏమిటంటేపప్రంచంలోని మనుషులందరినీ సమానుల్ని చేసేసింది
అందరికీ సేమ్ నాలెడ్జి, సేమ్ అనలిటికల్ సిస్టం, అందుబాటులోకివచ్చేలా చేసింది
పాయింట్ 15.
ఇప్పట్నించీ మనలో ఎవ్వరం కూడా ఒక పత్ర్యేకత వున్న వ్యక్తులుగా ఉండలేము ఎందుకంటే మనమనుకుంటున్న
మన పత్ర్యేక వ్యక్తి ్వన్నీ , మన ఇగో ని ChatGPT భూస్థాపితం చేసేసింది..నిజమైన అల్టిమేట్ డెమోక్రసీ అంటేఇదే
పాయింట్ 16.
ఇదంతా ప్రారంభం మాతమ్ర ే.. ఎందుకంటేChatGPT ఇంకా పసిదశలోనేఉంది..అందువల్లకొన్ని పొరపాట్లకు
అవకాశం ఉంది, కానీ అదిపెరిగేకొద్దీఒక డైనోసార్ లా మారుతుంది..అదేటైం లో రూపకంగా చెప్పా లంటేమనుషులం
మనం చీమల కంటేతక్కు వ అవుతాము
పాయింట్ 17.
త్వరలో మనపైదాడిచేయబోయేఅనేక AI సాధనాల్లో ChatGPT కేవలం ఒకటిమాతమ్ర ే..రాబోయేటైం లో ఆ
అన్ని టి అటాక్స్ నుంచి తప్పించుకోవటానికి మనకి శ్వా స పీల్చు కునేటైం కూడా ఉండదు.
పాయింట్ 18.
ChatGPT తప్ప ఎవరూ ఎవరికీబోధించలేరనేవాస్తవాన్ని అంగీకరించాల్సి న సమయం వచ్ఛేసింది..అందుచేత
పాఠశాలలు మరియు కళాశాలల యాజమానూలు వాళ్ళ బిల్డింగులని గోడౌన్లు, కళ్యా ణ మండపాలు
మొదలైనవాటిగా మార్చడం మంచిది..ఒక వేళ ఏం చెయ్యా లో నిర్ణయించుకోలేకపోతేchatGPT ని అడగండి
సిక్కడ్ మెరక్ఖా! ChatGPT విషయంలో ఏ టీచర్ , లెక్చరర్ ,ప్రొఫెసర్ లేదా ఇంకెవరితో నైనా నేను డిబేట్ కి రెడీ …
కానీ డిబేట్ స్టూ డెంట్స్ ఎదురుగా జరగాలి ..
బస్తీమెసవాల్ !
గురుర్ChatGPTదేవోభవ🙏🙏🙏
Subscribe to:
Comments (Atom)


























































